Wednesday, May 15, 2024
Home Search

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ - search results

If you're not happy with the results, please do another search
Militant attack in Manipur

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి

ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఏడుగురు మృతి ప్రధాని, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి గౌహతి: మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్...
jagannath pahadia wife passed away

మాజీ రాజస్థాన్ సిఎం భార్య కన్నుమూత

జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా భార్య శాంతి పహాడియా ఆదివారం కన్నుమూశారు. జగన్నాథ్ పహాడియా 3 రోజుల క్రితం కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పహాడియా భార్య మాజీ ఎమ్మెల్యే...
PM Modi holds review meeting on Cyclone Yaas

వెంటిలేటర్ల లోపాలపై ఆడిట్

అధికారులకు ప్రధాని ఆదేశం న్యూఢిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్‌గా తీసుకున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన...
Rajasthan Bill in protest against agri-laws

అగ్రిచట్టాలపై నిరసనగా రాజస్థాన్ బిల్లు

  జైపూర్ : కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ అసెంబ్లీలో బిల్లు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తెలిపారు. పంజాబ్‌లో తీసుకువచ్చినట్లుగానే తమ రాష్ట్రం కూడా స్పందిస్తుందన్నారు....
Sachin and gehlot meet after Politics Crisis

గెహ్లాట్, పైలట్ భాయీభాయీ

 విశ్వాస తీర్మానానికి సంఘటితంగా రెడీ  సమస్యలపై అవిశ్వాసానికి బిజెపి వ్యూహం  నేడే రాజస్థాన్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ జైపూర్: రాహుల్, ప్రియాంకల జోక్యంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో పూర్తి స్థాయిలో సంధి కుదిరింది. ముఖ్యమంత్రి అశోక్...
Ashok Gehlot seng proposal for assembly session to gov

బలనిరూపణకు కాదు.. కరోనాపై చర్చించేందుకే

31న అసెంబ్లీని సమావేశపర్చండి రాజస్థాన్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి గెహ్లోట్ తాజా లేఖ జైపూర్: రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తాజాగా మరో...
Congress MLAs to shift resort in Rajasthan

రాజీ’స్థాన్’‌?

రాజస్థాన్‌లో రాజకీయ వేడి రిసార్టులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెహ్లోత్‌కు సిఎల్‌పి మద్దతు రెబెల్స్‌పై వేటుకు తీర్మానం సచిన్‌తో రాజీకి బేరాలు మంత్రివర్గ విస్తరణ పావులు? జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కాంగ్రెస్ చిచ్చుఇప్పుడు రిసార్టుల స్థాయికి చేరుకుంది....
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
Counting is today in three more states

మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్

ఎన్‌డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...

రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...

రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం

జైపూర్: రాజస్థాన్‌లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతా రాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు,నిప్పులా ఉండిన సిఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌లు ఐక్యతా...
Congress focus on 26 BC Castes in Telangana

రాజస్థాన్ తిరిగి కాంగ్రెసే..

న్యూఢిల్లీ : రాజస్థాన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా ఎదుర్కొంటుందని , తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేలా ముందుకు వెళ్లుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. రాజస్థాన్‌లో అధికారంలో ఉండే...
Congress government in Karnataka

కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్

సిద్ధరామయ్య చేత సిఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్,  ఉప ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ ప్రమాణం,  కేబినెట్ మంత్రులుగా మరో ఎనిమిది మంది, ఖర్గే కుమారుడికి మంత్రివర్గంలో స్థానం,  హాజరైన రాహుల్, ప్రియాంక, ఏడు...

హిమాచల్ సిఎంగా సుఖ్వీందర్ ప్రమాణం

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్‌సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీ కారం చేశారు. ముఖ్యమంత్రిగా సుఖ్విందర్, ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రిల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సి మ్లాలోని...
Political crisis in Rajasthan

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం!

సచిన్ పైలట్‌కు సిఎం పదవిస్తే ఒప్పుకోం గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది ఎంఎల్‌ఎల రాజీనామా హెచ్చరిక సిఎల్‌పి భేటీకి ముందు కీలక పరిణామాలు నా చేతుల్లో ఏమీ లేదు : అశోక్ గెహ్లాట్ జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్‌లో...
Congress leader Rahul Padayatra begins

సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం

ఏ ఒక్కరి సొత్తూ కాదు బిజెపి సంఘ్‌పరివార్ ఆటలు సాగనివ్వం భారత్‌కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ నేత...
Sonia Gandhi says she is full-time president

ఫుల్‌టైమ్ ప్రెసిడెంట్‌ను నేనే

నేను చురుగ్గానే పని చేస్తున్నా మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు సిడబ్లుసి సమావేశంలో జి23 నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చురకలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ...
Concerns of teacher candidates In Rajasthan

రాజస్థాన్‌లో చల్లారని ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళన, విధ్వంసం

  జైపూర్: రాజస్థాన్‌లో ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళనతో నెలకొన్న ఉద్రిక్తత శనివారం కూడా కొనసాగింది. తాజా ఆందోళనలో ఉదయ్‌పూర్ అహ్మదాబాద్ హైవేను దిగ్బంధించారు. రెండు బైకుల్ని తగుల బెట్టారు. దుంగార్‌పూర్ హైవేలో పోలీసులపై రాళ్లు...

రెండూ ముఖ్యమే

  పిఎం నోట కొత్త నినాదం జాన్ భీ ఔర్ జహాన్ భీ (ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి) లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా 13...

Latest News