Home Search
విదేశాంగ వ్యవహారాల అధికారి - search results
If you're not happy with the results, please do another search
రేపు ఢిల్లీకి రష్యా విదేశాంగ మంత్రి రాక
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై గత నెల యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మొదటిసారి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రావ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం భారత్ సందర్శించనున్నారు. లావ్రావ్ పర్యటనను భారత్...
భారత్, చైనాలకు వెళ్లొద్దు: అమెరికా
భారత్, చైనాలకు వెళ్లొద్దు
ప్రయాణ మార్గదర్శకాలు సవరించిన అమెరికా
దాదాపు 50 దేశాలు లెవల్4లోనే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతికారణంగా పలు దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా తన పౌరులకు...
కేజ్రీవాల్ అరెస్ట్పై జర్మనీ ప్రకటన..భారత్ నిరసన
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్పై జర్మనీ స్పందించిన తీరుకు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ కేజ్రీవాల్ అరెస్టుపై విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా...
పీవోకేలో పాక్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటన
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఇస్లామాబాద్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటనపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఇస్లామాబాద్ లోని బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియంట్ ఈ నెల 10న...
భారత్లో అమెరికా భద్రతా సలహాదారు బృందం
ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత ప్రధాన మైలురాయిగా పరిగణిస్తున్న ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసిఇటి)తోసహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై అమెరికా అధ్యక్షుడు...
కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా-...
ఒత్తిడి పెంచిన అమెరికా
అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నున్ను హత్య చేయించడానికి ఇండియా కుట్ర పన్నిందన్న అభియోగం బలం పుంజుకొంటున్నది. ఇది అమెరికాతో మన సంబంధాలను దెబ్బ తీయకపోవచ్చు గాని విదేశాల్లో...
ఇజ్రాయెల్పై ఇరకాటంలో ఇండియా
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య వారం రోజులుగా జరుగుతున్న భీకర పోరు భారత రాజకీయాలలో మరోసారి 2024 ఎన్నికల ముందు ఉగ్రవాదంపై పోరును ఓ ప్రధాన అంశంగా తెరపైకి తీసుకొస్తున్నది. ఇజ్రాయెల్లో ఉగ్రదాడిపై...
అఫ్ఘన్లో ప్రళయ విలయమే..
కాబూల్ : కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై...
జైశంకర్ బ్లింకెన్ భేటీ
వాషింగ్టన్ : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో సమావేశం అయ్యారు. ఇరువురి నడుమ ద్వైపాక్షిక సంబంధాల మరింత విస్తృతి దిశలో చర్చలు జరిగాయి. గురువారం...
టూడోను నమ్ముకుని భారత్కు దూరం కావద్దు
వాషింగ్టన్ : కెనడాతో పోలిస్తే అమెరికా ఇండియాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంపై లేనిపోని అస్యత...
అమెరికాలో అక్రమసంబంధం.. సంతానం
బీజింగ్ : చైనాలో మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను పార్టీ పదవినుంచి బర్తరఫ్ చేశారు. ఆయన గత కొంతకాలంగా ఎవరికి కన్పించకుండా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అమెరికాలో చైనా రాయబారిగా ఉన్నప్పుడు...
మరింత శక్తిమంతంగా బ్రిక్స్
బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు కొత్త దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చోటు కల్పించారు బ్రిక్స్ దేశాధినేతలు. ఈ దేశాలు వచ్చే ఏడాది...
మీరిన అమెరికా రాయబారి!
అగ్ర రాజ్యం అమెరికా ఏమైనా అనగలదు, దేనినైనా చేయగలదు. అలా చేయడంలో ఎంత వరకు ఔచిత్యం వున్నదనే అంశాన్ని అది బొత్తిగా పట్టించుకోదు. ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో భారత దేశం భుజం...
విదేశీ దౌత్యవేత్తలకు మణిపూర్ సంగతెందుకు ?: భారత్
న్యూఢిల్లీ : మణిపూర్ పరిస్థితిపై కలుగుచేసుకుంటామని అమెరికా రాయబారి చెప్పడంపై భారతదేశం స్పందించింది. సాధారణంగా ఇతర దేశాల వ్యవహారాలలో వేరే దేశం దౌత్యవేత్తలు మాట్లాడటం అనుచితం అవుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ...
ఫ్రాన్స్లో టీన్టెన్షన్..
నాంటెర్రె : ఫ్రాన్స్లో నల్లజాతి టీనేజర్ నాహేల్ను పోలీసులు చంపేసిన ఘటన తీవ్ర స్థాయి నిరసనలు, హింసాకాండకు దారితీసింది. వరుసగా మూడోరోజు రాత్రి కూడా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి....
చైనా బెలూన్ను పేల్చేసిన అమెరికా పెంటగాన్
బీజింగ్: అట్లాంటిక్ తీరంలో శనివారం అమెరికాకు చెందిన పెంటగాన్ చైనా గూఢచర్య బెలూన్ను కూల్చేసింది. దీనిని అమెరికా పాలకవర్గం హర్సించింది. కానీ చైనా మాత్రం ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెల్లడించింది. ఎఫ్-22 విమానం నుంచి...
బిబిసి డాక్యుమెంటరీపై రభస
2013లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలు దూరదర్శన్, ఇతర మీడియాలలో వచ్చే వార్తలను నమ్మడం లేదని, ‘నిజమైన, ఖచ్చితమైన’ సమాచారం కోసం బిబిసి వైపు చూస్తున్నారని అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర...
19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన చార్లెస్
ఖాట్మాండు: యావత్ ఆసియాలో 1970 దశకంలో అనేక మంది విదేశీయులను చంపిన ‘సీరియల్ కిల్లర్’ చార్లెస్ శోభరాజ్(78) శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని జీవితం ‘ది సర్పెంట్’ అనే విజయవంతమైన...
భారత-చైనా యుద్ధానికి అరవై ఏళ్లు
1962 అక్టోబరు 20న ప్రారంభమై 1962 నవంబరు 21 న ముగిసిన భారత -చైనా యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా? అంటే...