Home Search
వెంటిలేటర్లను - search results
If you're not happy with the results, please do another search
ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ఎవరూ చనిపోలేదు
కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు 5 లక్షల 21 వేల మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్...
ఫికర్ వద్దు
ఎన్ని కోట్ల రూపాయలైనా సరే కొనుగోలుకు సిఎం ఆదేశం
ఆక్సిజన్ తరలింపునకు యుద్ధ విమానాలను
ఉపయోగించిన తొలి రాష్ట్రం తెలంగాణ
మరో 3వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు సమకూర్చుతున్నాం
వ్యాక్సిన్లు రాష్ట్రాలే కొనుక్కోవాలనడం సంకుచిత ధోరణి
కరోనా సమస్యల...
ఆక్సిజన్పై జాతీయ విధానం?
ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...
మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు భారీ డిమాండ్
మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు భారీ డిమాండ్
గత ఏడాది ఆరోగ్య రంగానికి ఓ ‘అగ్నిపరీక్ష
కరోనా తర్వాత భారత్ పట్ల ప్రపంచవిశ్వాసం ఇనుమడించింది
వెబినార్లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా సమయంలో ఆరోగ్య రంగంలో...
నాసా వెంటిలేటర్ల తయారీలో హైదరాబాద్.. కెటిఆర్ కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్: అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామి సంస్థ నాసా కోవిడ్-19 బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు సరికొత్త హైప్రెజర్ వెంటిలేటర్లను రూపొందించింది. ఈ వెంటిలేటర్లను తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలకు లైసెన్స్లు ఇచ్చింది....
ఐటి, పరిశ్రమల ఉద్యోగులను తొలగించొద్దు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఐటి, పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. శనివారం సిఐఐ తెలంగాణ పరిశ్రమ సభ్యులతో ఆయన...
సర్కారు ఆసుపత్రులకు సలామ్
కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా
‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా..
ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...
రెండున్నర నిమిషాలకో మరణం
న్యూయార్క్లో దయనీయ పరిస్థితులు
వెంటిలేటర్లు, మాస్క్లకూ తీవ్ర కొరత
అమెరికాలో ఒక్క రోజే 1480 మంది మృతి
న్యూయార్క్: అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో రికార్డు...
కరోనా పై వదంతుల వ్యాప్తిని అడ్డుకోండి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో సాగుతున్న కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేయాలని, వదంతులు వ్యాపించకుండా సరైన సమాచారం సరైన సమయంలో అందించేందుకు 24 గంటల్లో ప్రత్యేక పోర్టల్ , ప్యానెల్ ఏర్పాటు...
ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...