Home Search
వ్యవసాయ రంగం - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు తీసుకొచ్చారు
స్వామినాథన్ కృషి వల్లే ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి: ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సిఎం కెసిఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు చేర్చారని,...
పెద్ద దిక్కును కోల్పోయిన వ్యవసాయ రంగం ..స్వామినాథన్ మృతిపై ప్రముఖుల సంతాపాలు
న్యూఢిల్లీ :ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు సందేశాలు పోస్ట్...
వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
వ్యవసాయ రంగంలో తెలంగాణ పంచ విప్లవం
దీనివల్ల రైతుల ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది
దేశంలోనే తెలంగాణ అత్యంత విజయవంతమైన రాష్ట్రం
నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటేనే ప్రగతి, పాలనా విజయాలు సాధ్యం
ఐఎస్బి క్యాంపస్లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ అత్యంత విజయవంతమైన...
జూన్ 15 నుంచి జీ -20 వ్యవసాయ రంగంపై సదస్సు: కిషన్రెడ్డి
హైదరాబాద్: జూన్ 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జీ-20 వ్యవసాయం రంగంపై సదస్సు హైదరాబాద్లో నిర్వహిస్తు-న్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. జీ-20 దేశాలతో పాటుగా మరో 9 గెస్ట్ దేశాల...
వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు..
హైదరాబాద్: అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి కష్టం రాకుండా సీఎం కెసిఆర్ వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బిజెపి నేతలు చేస్తున్న అసత్య అరోపణలపై...
వ్యవసాయరంగంలో డా. స్వామినాధన్ సిఫార్సులు సజీవం
రైతుల ఆదాయం రెట్టింపుతోనే నిజమైన నివాళి
మద్దతు ధరలకు చట్టం అమలు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆయన పరిశోధనలు వ్యవసాయరంగానికి దిక్సూచిగా నిలిచాయి.. దేశ ఆర్ధిక ప్రగతికి బాటలు వేశాయి. కోట్లాదిమంది ప్రజలకు ఆహారభద్రత కల్పించాయి. హరిత...
దశాబ్ధకాలంలోనే వ్యవసాయరంగంలో అద్భుత పురోగతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ దిశానిర్దేశంతో దశాబ్ధకాలంలోనే రాష్ట్రం వ్యవసాయరంగంలో అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా...
రానున్న 25ఏళ్లలో వ్యవసాయరంగంలో పెనుమార్పులు
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్
హైదరాబాద్: రానున్న రెండున్నర దశాబ్దాల కాలంలో దేశ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. పటాన్ చెరులోని ఇక్రిశాట్...
కాంట్రాక్ట్ వ్యవసాయం రంగంతో రైతులకు నష్టాలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: పొగాకు రంగంలో కాంట్రాక్ట్ వ్యవసాయ ఆలోచనను ప్రభుత్వ విరమించుకోవాలని, తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన పొగాకు రైతులు రైతు సంఘాల నాయకులతో ఆందోళన వ్యక్తం...
వ్యవసాయాన్నికార్పోరేట్లకు కట్టబెట్డడమే కేంద్రం లక్ష్యం: హన్నన్ మెల్లా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో రైతు ఆధారిత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ విధానం అని జాతీయ రైతుసంఘాల నేత హన్నన్ మెల్లా అన్నారు. మోడీ ప్రభుత్వం మూడు...
నిరుద్యోగం పెరిగి అందరూ వ్యవసాయం వైపు చూడాల్సి వస్తుంది: పొన్నం ప్రభాకర్
కరీంనగర్: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు పోవాలని రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సాంకేతిక విప్లవాన్ని వ్యవసాయంలో సృష్టించాలని...
వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు
కేంద్రం దిగిరాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని సంయుక్త కిసాన్ మోర్చా అరోపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్...
రణరంగంగా రైతుల ఢిల్లీ చలో.. యువ రైతు మృతి
చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధనతో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆందోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు...
వ్యవసాయంపై అవగాహనతో ముందుకు సాగుదాం
రైతు ప్రతినిధులతో మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికోసం అన్ని అంశాలపైన స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుదామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.మంగళవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును...
సాగునీటి రంగంపై సమగ్ర నివేదిక ఇవ్వండి
అధికారులకు సిఎం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల...
విద్యుత్ రంగంలో రూ. 81,516 కోట్ల అప్పులు: భట్టి
హైదరాబాద్: విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా భట్టి శాసన...
రైతుకు దన్నుగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు పనిచేయాలి
పంటలకు లాభసాటి ధరకల్పించటమే ప్రభుత్వ లక్ష్యం
విశ్వవిద్యాలయాల సమీక్షకు సిద్ధం చేయండి
అధికారులతో జరిపిన సమీక్షలో మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ,...
వ్యవసాయం కోసం కెన్యాకు 25 కోట్ల డాలర్ల రుణం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆధునీకరణ కోసం కెన్యాకు 25 కోట్ల అమెరికన్ డాలర్ల రుణాన్ని అందచేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. భారత్ను సందర్శించిన...
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం తేవాలి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. బాలమల్లేష్
మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తారంగా ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ రంగంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని కేంద్ర రాష్ట్ర...