Monday, May 6, 2024
Home Search

హర్ సిమ్రత్ కౌర్ బాదల్ - search results

If you're not happy with the results, please do another search
Akali leaders sukhbir badal and harsimrat kaur arrest

నిరసన ర్యాలీ నిర్వహించినందుకు బాదల్, హర్‌సిమ్రత్ అరెస్ట్

న్యూఢిల్లీ: మూడు నల్ల సేద్యపు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు ఎన్నో నెలలుగా ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే వారికి మద్దతుగా శుక్రవారం ర్యాలీ నిర్వహించినందుకు గాను శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత...

హర్ సిమ్రత్ రాజీనామా

                    కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....

పంజాబ్ సంకేతాలు

పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...

అకాలీదళ్ నిష్క్రమణ

  కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్‌లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
Farmers strike against agriculture bill

కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
Over 63 per cent polling in Punjab Assembly

పంజాబ్‌లో 63% పోలింగ్.. ప్రశాంతం

63 శాతానికి పైగా పోలింగ్ ఓటేసిన ప్రధాన పార్టీల నేతలు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న అవిభక్త సోదరులు చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 63 శాతానికి పైగా...
Doctor, teacher, ex-police constable: men who led Farmers' agitation

రైతు ఉద్యమ రథసారథులు వీరే…

న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
Oppositions discuss farmers-Pegasus issue with President Kovind

రైతులు, పెగాసస్‌పై స్పందించాలి

రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందం న్యూఢిల్లీ: రైతుల ఆందోళన దశలో వారి మరణాలు, పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీల బృందం శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకుంది. శిరోమణి...
Kisan Parliament meeting at Jantar Mantar

రైతుల పోటీ పార్లమెంట్

  పార్లమెంట్ భవనంలో వర్షాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. జులై 22 నుండి మొదలైన ఈ సమవేశాలు ఆగస్టు 13 దాకా కొనసాగుతాయి. మరో విశేషమేమిటంటే దేశ రాజధాని నగరంలో మరో పార్లమెంట్ కూడా మొదలైంది....
Opp MPs Stopped by UP Police at Ghazipur border

వెనుదిరిగిన ఎంపిలు

ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద రైతులను కలుసుకోవడానికి వెళ్లి భంగపడిన 15మంది పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీ పోలీసులు అనుమతించినా అడ్డుకున్న యుపి పోలీసులు 3 కి.మీ. దూరంలోనే ఆపివేత బృందంలో హర్‌సిమ్రత్ కౌర్,...
Paperless budget for the first time in Parliament

మొదటిసారి కాగితరహిత బడ్జెట్

  టాబ్లెట్ చూస్తూ నిర్మలా సీతారామన్ ప్రసంగం సభ్యులందరికీ సాప్ట్‌కాపీలు అందచేత నిర్మల ప్రవేశపెట్టిన మూడవ వార్షిక బడ్జెట్ బడ్జెట్ ప్రసంగంలో రవీంద్రుడు, తిరుక్కురళ్ ప్రస్తావన న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక...
Parkash Singh Badal Returns Padma Vibhushan Award

‘పద్మ విభూషణ్’ను వెనక్కి ఇచ్చిన ప్రకాశ్ సింగ్..

చండీగఢ్: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు పలు రాజకీయ పక్షాలు మద్దతు తెలుపుతుండగా తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి,...

Latest News