Saturday, April 27, 2024

పుజారా (56) ఔట్.. 100 బంతుల్లో పంత్ అర్థశతకం

- Advertisement -
- Advertisement -

A fifty off 100 balls for Rishabh Pant

బ్రిస్బేన్ టెస్టు: భారత్-ఆసీస్ మధ్య రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 228 పరుగుల వద్ద పుజారా (56)ఔట్ అయ్యాడు. భారత్ విజయానికి 75 పరుగులు దూరంలో ఉంది. ఆసీస్ 6 వికెట్లు తీయాల్సిఉంది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ ఆడుతున్నారు. బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా ముగింపు దశగా సాగుతోంది. ఈ టెస్టులో ఇంకా 16 ఓవర్లు మిగిలి ఉన్నాయి. 100 బంతుల్లో పంత్ అర్థశతకం పూర్తి చేశాడు. కాగా బ్రిస్బేన్ టెస్టులో 196 బంతుల్లో పుజారా అర్థశతకం పూర్తి చేసి తన టెస్ట్ కెరీర్ లో మొత్తం 28 అర్థశతకాలు నమోదు చేశాడు. బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా పట్టుదలతో ఆడుతుంది.

A fifty off 100 balls for Rishabh Pant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News