Sunday, April 28, 2024

పాన్ ఇండియా మూవీతో అల్లు అర్జున్ కూతురు ఎంట్రీ..

- Advertisement -
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ ఓ భారీ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు శాకుంత‌లం మూవీలో నటించబోతోంది అర్హ. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ వెల్లడించారు. అప్పుడప్పుడ సోషల్ మీడియాలో సందడి చేసే బన్నీ ముద్దుల కూతురు ఇప్పుడు వెండితెరపై మెరవనుంది.ఇక, స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత శ‌కుంత‌ల‌గా న‌టిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా నటిస్తున్నాడు. ఈ మూవీని గుణ శేఖర్, పాన్ ఇండియా లెవన్ లో భారీగా తెరకెక్కిస్తున్నాడు.

Allu Arjun’s daughter Arha Joins with Shakuntalam Team

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News