- Advertisement -
బుల్లితెర స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ సామాజిక సందేశం ఇచ్చారు. “మనమంతా రైతులకు అండగా నిలబడదాం” అని పిలుపునిచ్చారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు. వారు పండించిన పండ్లు, కూరగాయలు కొనడం ద్వారా వారికి చేయూతనిద్దామని అన్నారు. “రైతు దేశానికి వెన్నెముక. వారిని కాపాడుకోవడం మన బాధ్యత”అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో సందేశాన్ని అనసూయ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
Anasuya to supported the Farmers
- Advertisement -