Tuesday, April 30, 2024

ఓవల్ టెస్టుకు అండర్సన్ డౌటే!

- Advertisement -
- Advertisement -

లండన్: భారత్‌తో జరిగే నాలుగో టెస్టుకు స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పాల్గొనడం అనుమానంగా మారింది. పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌కు అండర్సన్‌ను దూరంగా ఉంచాలని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇదే జరిగితే అండర్సన్ ఓవల్ టెస్టులో దిగడం కష్టమేనని చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో అండర్సన్ అసాధారణ రీతిలో చెలరేగిపోయిన విషయం తెలిసిందే. అండర్సన్ బరిలోకి దిగకున్నా ఇంగ్లండ్ బౌలింగ్ బలంగానే ఉంది. క్రిస్ వోక్స్ చేరికతో ఈ విభాగం మరింత పటిష్టంగా తయారైంది.

Anderson may to rested in 4th Test against India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News