Sunday, May 5, 2024

అనారోగ్య బాధితుడికి అండగా నిలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్ః అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా బిక్నూర్‌కు చెందిన పెద్ద సాయిబాబు గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని ఆయన కుటుంబసభ్యులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే ఆయన సిఎంఆర్‌ఎఫ్ అధికారుల దృష్టికి ఈవిషయాన్ని తీసుకువచ్చి రెండు లక్షల 50వేల రూపాయల ఎల్‌వోసి చెక్కును పెద సాయిబాబు కుటుంబ సభ్యులకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News