Wednesday, May 1, 2024

ప్రధాని మోడీ డిగ్రీ కేసులో కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు తాజా సమన్లు!

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ కేసుకు సంబంధించి గుజరాత్ కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌లకు మంగళవారం తాజా సమన్లు జారీ చేసింది.
తదుపరి విచారణ తేదీ జూన్ 7గా ఖరారు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News