Friday, May 3, 2024

హైకోర్టు న్యాయవాదిపై దాడి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైకోర్టు న్యాయవాది మీర్ నిజాం ఆలీ ఖాన్ పై దాడి చేశారు. తన క్లయింట్ అన్నా ముర్తుజా  కేసు విషయంలో కాంప్రమైజ్ చేయించలేదనే కోపంతో దుర్భాషలు ఆడుతూ తనపై దాడి చేశాడని ఆలీఖాన్ ఆరోపణలు చేస్తున్నాడు. న్యాయవాదులు న్యాయం చేయలేదని వారిపై దాడి చేయడం ఎంతవరకు న్యాయమని న్యాయవాదల అసోసియేషన్ ప్రశ్నిస్తోంది. హైకోర్టు న్యాయవాది మీర్ నిజాం ఆలీ ఖాన్ తో కలిసి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో న్యాయవాదుల అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర పోలీస్ కమిషనర్, రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేస్తామని న్యాయవాదులు అసోసియేషన్ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News