Sunday, April 28, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిసి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో సిడ్నీలో జరుగుతుంది. 50 శాతం మంది ప్రేక్షకులను వీక్షించేందుక అనుమతి ఇచ్చారు.

టీమిండియా:  శిఖ‌ర్ ధావ‌న్, మ‌యాంక్ అగ‌ర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, న‌వ‌దీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, చాహ‌ల్

ఆసీస్ టీం:  డేవిడ్ వార్న‌ర్, ఆరోన్ ఫించ్, స్టీవెన్ స్మిత్, లబుషేన్‌, స్టోనిస్, క్యారీ, మ్యాక్స్‌వెల్‌, క‌మ్మిన్స్‌, స్టార్క్ , జంపా, హాజిల్ వుడ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News