- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకగా నలుగురు దుర్మరణం చెందారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.67 లక్షలకు చేరుకోగా 1448 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.55 లక్షల మంది కోలుకోగా పది వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 53.32 లక్షల మంది కరోనా టెస్టులు చేసింది.
- Advertisement -