Sunday, May 5, 2024

పొంగులేటి అంశం నాకు చెప్పకపోవడం తప్పేమీకాదు: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిజెపిలోకి ఎవరూ వచ్చినా ఆహ్వానిస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. పొంగులేటితో ఈటెల బృందం భేటీ సమాచారం తనకు తెలియదన్నారు. బిజెపిలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారన్నారు. తనకు తెలిసిన వారితో తాను, ఈటెలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నారని బండి చెప్పారు. పొంగులేటి అంశం తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News