Saturday, May 4, 2024

బండ్లగూడలో వ్యక్తిని పొడిచిన రౌడీషీటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బండ్లగూడలో ఆదివారం ఉదయం వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. షేక్ అమీర్ అనే వ్యక్తిపై చాంద్రాయణగుట్టలో రౌడీషీటర్ దాడి చేశాడు. రౌడీషీటర్ మతిన్ జబ్రీ చాంద్రాయణగుట్టలో ఓ పెట్రోల్ పంపులో పని చేస్తున్నారు. అమీర్ వద్ద 14 వేల రూపాయలు మతిన్ జబ్రీ అప్పుగా తీసుకున్నారు. సాయంత్రం డబ్బుల కోసం వెళ్లిన అమీర్‌పై మతిన్ జబ్రీ కత్తితో దాడి చేశాడు. వెంటనే అమీర్ బండ్లగూడ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అక్కడ ఆడేందుకు భయమెందుకు?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News