- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని పురానాపూల్లో ఎస్బిఐ బ్యాంక్కు కరోనా సోకిన వ్యక్తి రావడంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని హోమ్ క్వారంటైన్ చేశారు. మాదన్నపేటలో ఒక అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో దాదాపుగా 944 కరోనా కేసులు నమోదు కాగా 23 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బాధితులు సంఖ్య 1509కి చేరుకోగా 34 మంది చనిపోయారు. భారత్ దేశంలో కరోనా రోగుల సంఖ్య 91 వేలకు చేరుకోగా దాదాపుగా 2900 మంది మరణించారు. ప్రపంచంలో కరోనా వైరస్ 47.44 లక్షల మందికి సోకగా 3.13 లక్షల మంది మృతి చెందారు.
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:
రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు | బాధితుల సంఖ్య | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
30,706 | 22,483 | 7,088 | 1,135 |
|
10,989 | 6,056 | 4,308 | 625 |
తమిళనాడు | 10,585 | 6,973 | 3,538 | 74 |
ఢిల్లీ | 9,333 | 5,278 | 3,926 | 129 |
రాజస్థాన్ | 5,030 | 1,911 | 2,991 | 128 |
|
4,790 | 2,232 | 2,315 | 243 |
|
4,258 | 1,713 | 2,441 | 104 |
|
2,576 | 1,452 | 892 | 232 |
|
2,355 | 953 | 1,353 | 49 |
పంజాబ్ | 1,946 | 657 | 1,257 | 32 |
|
1,509 | 504 | 971 | 34 |
బిహార్ | 1,178 | 731 | 440 | 7 |
జమ్ము కశ్మీర్ | 1,121 | 567 | 542 | 12 |
కర్నాటక | 1,092 | 559 | 496 | 36 |
హర్యానా | 887 | 360 | 514 | 13 |
ఒడిశా | 828 | 627 | 196 | 5 |
|
588 | 87 | 497 | 4 |
ఝార్ఖండ్ | 217 | 101 | 113 | 3 |
ఛండీగఢ్ | 191 | 137 | 51 | 3 |
త్రిపుర | 167 | 103 | 64 | 0 |
అస్సాం | 96 | 52 | 41 | 2 |
|
91 | 39 | 51 | 1 |
హిమాచల్ ప్రదేశ్ | 78 | 33 | 39 | 3 |
ఛత్తీస్ గఢ్ | 67 | 9 | 58 | 0 |
లడఖ్ | 43 | 19 | 24 | 0 |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 0 | 33 | 0 |
|
20 | 13 | 7 | 0 |
పుదుచ్చేరీ | 16 | 7 | 9 | 0 |
|
13 | 1 | 11 | 1 |
మణిపూర్ | 7 | 5 | 2 | 0 |
మిజోరం | 1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
మొత్తం | 90,813 | 53,662 | 34,271 | 2,875 |
- Advertisement -