Saturday, April 27, 2024

బిర్సా ముండా జయంతి…. నివాళులర్పించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Birsu munda jayanthi celebrations

ఢిల్లీ: ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడుతూ అతి చిన్న వయస్సులో బిర్సాముండా ప్రాణత్యాగం చేశారని ప్రశంసించారు. దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News