Friday, April 26, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో బిజెపి హవా..

- Advertisement -
- Advertisement -

BJP Leads In Northeast India In By Elections

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 246 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ లో బిజెపికి 4,656 ఓట్లు, టిఆర్ఎస్ కు 3,639 ఓట్లు, కాంగ్రెస్ కు 180 ఓట్లు వచ్చాయి. దీంతో 7 రౌండ్లతో కలిపి బిజెపికి 31,027 ఓట్లు, టిఆర్ఎస్ కు 27,589, కాంగ్రెస్ కు 1086 ఓట్లు వచ్చాయి. 7 రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 3,432 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

BJP Leads in 7th round in Huzurabad by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News