Wednesday, May 1, 2024

బిజెపి మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బిజెపి మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రేపు ఇందిరాపార్క్ దగ్గర ధర్నాచౌక్‌లో బిజెపి మహాధర్నా చేపట్టనుంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై బిజెపి మహాధర్నాకు పిలుపునిచ్చింది. ధర్నాకు అనుమతిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలగలేదా? అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా? అడిగింది. ఐదు వేల మందికి భద్రత కల్పించలేకపోతే ఎలా? అని హైకోర్టు ప్రశ్నించింది.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News