Friday, April 26, 2024

రైతులపై దాడి చేసిన బిజెపి కార్యకర్తలు…

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మిర్యాలగూడలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ను రైతులు అడ్డుకున్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ కాన్వాయ్‌పై రైతులు టమాటలు విసిరారు. రైతులపై బిజెపి కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. బిజెపి నాయకులపై రైతులు చెప్పులతో ప్రతి దాడి చేశారు. ధాన్యం మిల్లు పరిశీలనకు వెళ్లకుండానే బండి సంజయ్ వెనుదిరిగారు. బిజెపి నాయకుల రాళ్ల దాడికి నిరసనగా మిర్యాలగూడ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News