Friday, April 26, 2024

బొలెరోను ఢీకొన్న బైకు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

బైరాపూర్: గద్వాల జిల్లాలోని బైరాపూర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బైకు బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను మానవపాడు మండలం కొర్విపాడుకు చెందిన శేఖర్ గౌడ్, రఫీ, సాయిగా గుర్తించారు. అలాంపూర్ ఆలయాన్ని దర్శించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News