Saturday, April 27, 2024

బెంగళూరులో ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

Bomb threats to seven schools in Bangalore

పిల్లలను బయటకు పంపించి
క్షుణ్ణంగా తనిఖీలు
రంగంలోకి బాంబు స్కాడ్‌లు

బెంగళూరు : కర్నాటకలోని బెంగళూరులో శుక్రవారం ఒక్కరోజే ఏడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మెయిల్ ద్వారా ఆగంతకు లు ఈ బెదిరింపులకు దిగారు. సమాచారం అందగానే నగర పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారని నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ విలేకరులకు తెలిపారు. పోలీసు బృందాలను ఈ స్కూళ్లకు పంపించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్కూళ్ల పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తరువాత పూర్తి స్థాయిలో బాంబు స్కాడ్‌లు గాలింపు జరిపాయి. దీనితో నగరవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలలో కలవరం రేకెత్తింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News