Friday, May 3, 2024

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు

- Advertisement -
- Advertisement -

Celebrities voting in GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, – అక్కినేని నాగార్జున, అమల దంపతులు, రాజశేఖర్, జీవిత దంపతులు, విజయ్ దేవరకొండ కుటుంబం, రవితేజ, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి, కూతురు అల్లు అర్హ, అల్లు శిరీష్, మంచు లక్ష్మీ, ఝాన్సీ, కోట శ్రీనివాస్ దంపతులు, క్రిష్, లగడపాటి శ్రీధర్, తేజ, వందేమాతరం శ్రీనివాస్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు. సినీ ప్రముఖులు అందరూ ఓటు వేసిన అనంతరం చేతి వేలికి ఉన్న సిరా ను చూపిస్తూ… ఓటు అనేది రాజ్యా ంగం కల్పించిన హక్కు అని, ఓటేయడం అందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ క్రమం లో కొంతమంది యువ హీరోలు కూడా ఓటు వేసి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News