Sunday, April 28, 2024

ఉగ్రవాదుల కాల్పుల్లో పౌరుడు మృతి

- Advertisement -
- Advertisement -

Civilian killed in terrorist shooting in kashmir

శ్రీనగర్ : కశ్మీర్ లోయలో బుధవారం కొన్ని నిముషాల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఉగ్రవాదుల కాల్పులకు ఒక పౌరుడు మృతి చెందగా, పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్ లోని నవకడల్ ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పులకు రౌఫ్ అహ్మద్ అనే పౌరుడు మృతి చెందాడు. అనంతనాగ్ జిల్లా బిజ్‌బెహరా ఏరియాలో ఉగ్రవాదుల కాల్పులకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఎఎస్‌ఐని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News