- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దీపావళిని దేశ ప్రజలు జరుపుకుంటారని సిఎం అన్నారు. తెలంగాణ ప్రజల్లో జీవితాల్లో దీపా వళి మరిన్ని ప్రగతి కాంతులు నిం పాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు.
- Advertisement -