Monday, April 29, 2024

ప్రగతిభవన్ లో రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

CM-KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన పట్టణప్రగతిపై ప్రగతిభవన్ లో మంగళవారం రాష్ట్రస్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ లు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఇందులో పట్టణ ప్రగతిపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధిపైట జిల్లా గజ్వేల్ కు వెళ్లనున్నారు. అక్కడ వెజ్-నాన్ వెజ్ మార్కెట్, స్మశానవాటిను సందర్శించనున్నారు.

 

cm kcr hold state level conference at pragathi bhavan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News