Wednesday, May 15, 2024

హనుమకొండకు చేరుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హనుమకొండకు చేరుకున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం హెలిపాడ్ వద్ద సిఎం కెసిఆర్ కు మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ వినయ భాస్కర్, ఎంపి కవితలు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో  జెడ్పి చైర్మన్ సుధీర్ బాబు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన షామీమ్, కుడా చేర్మెన్ యాదవ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంఎల్ఎలు నన్నపనేని నరేందర్, చల్ల ధర్మరెడ్డి, రాజయ్య, శంకర్ నాయక్, అరూరి రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ వాసుచంద్ర తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News