Sunday, May 5, 2024

పోడు భూముల సమస్యపై సిఎం కెసిఆర్ సమీక్ష..

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్: పోడు భూముల సమస్యల పరిష్కారం, అటవీ రక్షణ, హరితహారం అంశాలపై ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, క‌లెక్ట‌ర్లు, అట‌వీ, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. పోడు స‌మ‌స్య‌పై మూడు రోజుల పాటు జిల్లాల్లో ప‌ర్య‌టించి అధ్య‌య‌నం చేసిన అధికారులు సిఎంకు నివేదిక అందజేయనున్నారు.

CM KCR Review on Podu Lands Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News