- Advertisement -
న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జనార్దన్ ద్వివేది కుమారుడు సమీర్ ద్వివేది మంగళవారం బిజెపిలో చేరారు. బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. సమీర్ ద్వివేది తండ్రి జనార్దన్ ద్వివేది దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రధాని మోడీ పనులకు స్ఫూర్తి పొంది మొదటి సారి పార్టీలో చేరుతున్నానని సమీర్ ద్వివేది చెప్పారు.
Cong leader Janardan Dwivedis son joins BJP
- Advertisement -