Saturday, May 4, 2024

కొత్తగా 10,488 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona cases decreased in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఆదివారం పది వేలకు(10,488) పైగా కేసులు నమోదుకాగా 313 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 చేరుకోగా మృతుల సంఖ్య 4,65,662 గా ఉంది. కరోనా వ్యాధి నుంచి 3,39,22,037 మంది కోలుకోగా ప్రస్తుతం 1,22,714 మంది చికిత్స తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్క రోజే 67,25,970 మంది వ్యాక్సిన్ ఇవ్వగా మొత్తం డోసుల సంఖ్య 116 కోట్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News