Friday, April 26, 2024

కరోనాతో మేడారం పూజారి భార్య మృతి

- Advertisement -
- Advertisement -

Corona patient dead in antigen test

తాడ్వాయి: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవతల ప్రధాన పూజారి సిద్దబోయిన రామారావు సతీమణి సృజన కరోనాతో మృతి చెందింది. పది రోజుల క్రితం సృజనకు కరోనా వైరస్ సోకడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటుంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ములుగులోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఆమె మృతి పట్ల స్థానిక నాయకులు, ఆలయ పూజారాలు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News