Friday, April 26, 2024

రాష్ట్రంలో మరో 62,585 మందికి వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Covid-19 vaccine for another 62585 people in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 62,585 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 57,803 మంది మొదటి డోసు, 4782 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 2,28,624 హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 1,71,769 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 1,18,947 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 67,454 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 45 ఏళ్లు పై బడిన వారిలో 9,90,377మంది మొదటి, 31,599 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,70,822 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

Covid-19 vaccine for another 62585 people in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News