Friday, May 3, 2024

నీళ్లలోకి శునకాన్ని లాక్కెళ్లి…. మింగేసింది.

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: ఓ నది ఒడ్డున శునకం నీళ్లు తాగుతుండగా మొసలి దానిపై దాడి చేసి నీళ్లలోకి లాక్కొనిపోయిన సంఘటన రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో జరిగింది. మొసలికి నీళ్లలో వెయ్యి ఎనుగుల బలం ఉంటుంది. ఎంత పెద్ద జంతువైన దాని ముందు తలవంచాల్సిందే. పెద్ద పెద్ద ఎనుగులను సైతం నీళ్లలో చంపేస్తోంది. చంబల్ నది ఒడున శునకం నీళ్లు తాగుతుండగా దాన్ని మొసలి లాక్కెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News