Saturday, April 27, 2024

పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకున్న మహాకవి దాశరథి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఘన నివాళులర్పించారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతః స్మరణీయుడని హరీష్ రావు తన  ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News