- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6గంటల వరకు 54.65 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఇక, 6 గంటల తర్వాత కూడా క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని.. ఆ తర్వాత పూర్తి పోలింగ్ శాతాన్ని మీడియాకు వెల్లడిస్తామని ఇసి పేర్కొంది. కాగా, ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.
Delhi Assembly Election 2020 Polling Ended
- Advertisement -