- Advertisement -
హైదరాబాద్ : ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు ఎన్విఎల్ నాగరాజు (70) మంగళవారం మృతిచెందారు. 13 రోజులుగా కరోనాతో పోరాడుతూ సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. వారం క్రితమే 90 ఏళ్ల వయసున్న ఆయన కూడా అదే ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ చనిపోయారు. ఢిల్లీ కేంద్రంగా తెలుగు అకాడమీని స్థాపించి వందలాది కార్యక్రమాలు నిర్వహించిన ఎన్విఎల్ నాగరాజు పలువురు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులను ఫోన్ ద్వారా ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే ఒక సాంసృతిక యోధుడ్ని కోల్పోయామని పేర్కొన్నారు.
Delhi Telugu Academy founder NVL Nagraj dies
- Advertisement -