Saturday, May 4, 2024

ఢిల్లీలో కొవిడ్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరం: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొవిడ్ 19 పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని, రోగులకు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, తొసిలిజుమాబ్ కొరత పీడిస్తోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. గత 24 గంటల్లో కొత్తగా 24,000 కేసులు నమోదు కాగా, అంతకు ముందు రోజు 19,400 కేసులు నమోదయ్యాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈమేరకు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, తొసిలిజుమాబ్ ఇంజెక్షన్లు సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ను అభ్యర్థించానని చెప్పారు. మరో మూడు, నాలుగు రోజుల్లో అదనంగా 6000 పడకలు ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు.

Delhi’s Covid 19 situation very serious: Kejriwal 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News