Friday, April 26, 2024

అమీన్‌పూర్‌లో సాప్ట్‌వేర్ అదృశ్యం

- Advertisement -
- Advertisement -

 

అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాప్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. స్థానికంగా ఉండే సాయి పవన్ షేర్ మార్కెట్లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి పోగోట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సాయిపవన్ ను మందలించారు. అంతే మనస్తాపానికి లోనైన అతను ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు అమీన్ పేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News