- Advertisement -
సిమ్లాః హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఛంబా జిల్లాలో మంగళవారం ప్రాంతంలో భూకంపం సంభవించింది. చంభా ప్రాంతంలో మధ్యాహ్నం 12.15గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని భారత భూ పరిశోదన అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని పేర్కొన్నారు.
Earthquake hits Chamba in Himachal Pradesh
- Advertisement -