Monday, April 29, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 65 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అశ్విన్ తన స్పిన్ మాయజాలంతో మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు నడివిరిచాడు. బెన్ డకెట్ (15), జోయ్ రూట్(11), ఓలీ పోప్(0) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలే(39), జానీ బయిస్ట్రో(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికి ఇంగ్లాండ్ జట్టు 111 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 353
ఇండియా తొలి ఇన్నింగ్స్: 307

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News