Tuesday, April 30, 2024

మొక్కలు నాటిన ఎర్రబెల్లి, పువ్వాడ..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వర్ రావు, మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, సుడా చైర్మన్ విజయ్, జడ్ పి సిఇఒ ప్రియాంక, డిఎఫ్ఒ ప్రవీణ, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News