Monday, May 6, 2024

ఢిల్లికి పయనమైన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి వి హనుమంతరావు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీకి బయల్దేరివెళ్లారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటలో భాగంగా పలువురు పార్టీ సీనియర్ నాయకులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలోని జంతర్ వద్ద విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి చేస్తున్న నిరసన కార్యక్రమంలో విహెచ్ పాల్గొని మద్దతు ఇవ్వనున్నట్లు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అపాయింట్ మెంట్ కూడా విహెచ్ కోరినట్లు తెలుస్తోంది.

Ex MP V Hanumantha Rao goes to New Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News