Wednesday, May 15, 2024

చేప దాడిలో మత్స్యకారుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: చేప దాడిలో మత్య్సకారుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం ముత్యాలపాలెంలో జరిగింది. జోగన్న అనే వ్యక్తి చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. చేపల వేటకు వెళ్లిన మత్సకారులు జోగన్నపై చేప దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మర్మాంగాల వద్ద చేప ఢీకొనడంతోనే మృతి చెంది ఉంటాడని తోటి మత్య్సకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News