Monday, April 29, 2024

గుజరాత్‌లో కారును ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five killed in car-truck collision in Gujarat

 

ఖేడా: గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కప్డావంజ్‌కాత్‌లాల్ రహదారిపై ఓ ట్రక్కు కారును ఢీకొన్న ఘటనలో వీరు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు అహ్మదాబాద్ జిల్లాకు చెందినవారు కాగా, ఇద్దరు సురేంద్రనగర్ జిల్లాకు చెందినవారని వారు తెలిపారు. ట్రక్కును వేగంగా నడుపుతూ డ్రైవర్ అదుపు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గుర్తుతెలియని ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News