Sunday, May 5, 2024

ఆటోను ఢీకొట్టిన జీపు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

7 died in Road Accident in Tirumala

అమరావతి: అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం పూలకుంటలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను జీపు ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News