- Advertisement -
ఢిల్లీ: బడ్జెట్ లో ఎరువుల సబ్సిడీ విషయంలో ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తెలిపారు. రాజ్యసభలో సంతోష్ మాట్లాడారు. దేశం జిడిపి క్రమంగా క్షీణిస్తోందన్నారు. మిషన్ భగీరథ పథకం జల్ జీవన్ మిషన్కు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇంటింటికి సురక్షిత తాగు నీరు ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకం చేపట్టిందన్నారు.
- Advertisement -