Friday, April 26, 2024

ప్రొటెం చైర్మన్‌కు ‘గిరి బ్రాండ్’ ఉత్పత్తులను అందజేత

- Advertisement -
- Advertisement -

Giri brand products give to chairmen

 

మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనమండలి, అసెంబీ సమావేశాల సందర్భంగా గురువారం గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జిసిసి) ఆధ్వర్యంలో తయారు చేసినఉత్పత్తులను సభ్యులకు అందించడం ఆనవాయితీ. గురువారం శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి గిరి ఉత్పత్తులను గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అందజేశారు. గిరి బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తులను వారికి మంత్రి అందజేసి వాటి విశిష్టతను వివరించారు. అదే విధంగా శాసనమండలి సభ్యులందరికి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News