Sunday, April 28, 2024

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

మెదక్ మున్సిపాలిటీ: ఆదివారం జిల్లాలోని 7 కేంద్రాల్లో నిర్వహించిన టిఎస్ పిఎస్‌సి గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాకు 3293 అభ్యర్థులను కేటాయించగా 2159 మంది అనగా 65.56 శాతం అభ్యర్థులు హాజరయ్యారని, 1134 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాలేదని అన్నారు. ఎస్పి రోహిణి ప్రియదర్శినితో కలిసి ఆదివారం నర్సాపూర్‌లో బివిఆర్‌ఐటి ఇంజనీరింగ్ కళాశాల, మెదక్‌లోని గీతా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగాయని ఎటువంటి సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News