Monday, May 6, 2024

కరోనాతో ఆరోగ్య శాఖ మంత్రి ఒఎస్ డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Health Minister OSD Passes away in Delhi

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. దేశంలో ప్రధాన ఆస్పత్రులలో కరోనాతో మృతి చెందిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ప్రముఖులతో పాటు అధికారులపై కరోనా పంజా విసిరింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఒఎస్‌డిగా విధులు నిర్వహిస్తున్న ఎకె రక్షిత్ కరోనాతో ప్రాణాలు విడిచారు. పది రోజుల క్రితం రక్షిత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆకాశ్ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి విషమించడంతో ఐసియులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యుల పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 946 మందికి కరోనా పాజిటివ్‌రాగా 78 మంది చనిపోయారని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News